ఆవిడి గ్రామంలో రోడ్డు ప్రమాదానికి గురైనా క్షతగాత్రులను పరామర్శించిన యువ నాయకులు బండారు సంజీవ్

Sesha Ratnam
0 Min Read
*ఆవిడి గ్రామంలో రోడ్డు ప్రమాదానికి గురైనా క్షతగాత్రులు చప్పిడిపాలేం కి చెందిన  పితాని సత్యవతి, చప్పిడి గౌరిలక్ష్మీ, గుబ్బల నాగలక్ష్మి, కుడుపూడి నాగమణి, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా యువ నాయకులు బండారు సంజీవ్ గారు హుటాహుటి న బయలుదేరి క్షతగాత్రులను పరామర్శించారు. అధైర్యం వద్దని.. అండగా ఉంటామని భరోసా కల్పించారు.*
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *