
రిపోర్టర్ సింగల్ కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు,ఏప్రిల్ 27,(గరుడ న్యూస్ ప్రతినిధి):
హైదరాబాదులోని కొత్తపేటలో నివాసముంటున్న ప్రముఖ పారిశ్రామికవేత్త మల్లేపల్లి లావణ్య-సంజీవ రెడ్డి,దంపతుల కూతురు హేమశ్రీ-ధనరాజ్ రెడ్డి,రిసెప్షన్ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు వట్టి కోటి శేఖర్,నారాయణపురం మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉప్పల లింగస్వామి.ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు,బంధుమిత్రులు,తదితరులు పాల్గొన్నారు.

