ఉరుషే షరీఫ్ పోస్టర్లు ఆవిష్కరణ

G Venkatesh
0 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గ చౌడేపల్లి మండలంలోని దుర్గ సముద్రం పంచాయతీ దాదేపల్లిలో మే 9,10 తేదీల్లో ఉరుషే షరీఫ్ ను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శనివారం మండల తెదేపా అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి చే పోస్టర్లను ఆవిష్కరించారు. ఏటా గ్రామంలో ఉరుషే షరీఫ్ ను ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ముస్లిం మత పెద్దలు కోరారు. నాయకులు హమీద్ ఖాన్. గని మత పెద్దలు పాల్గొన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *