పుంగనూరు: 20 ఏళ్ల తర్వాత కలిశారు

G Venkatesh
0 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు పట్టణంలోని కొత్తిండ్లు మున్సిపల్ హైస్కూల్లో 2004- 2005 పదో తరగతి చదివిన వారు విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళన నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులు సదాశివరెడ్డి, మనోహర్, సుబ్రహ్మణ్యం, నాగమణి, ఉమాదేవి, జమున, మాధురిని సత్కరించారు. ఒకరినొకరు ఆప్యాయకంగా పలకరించుకున్నారు అలనాటి తీపి గుర్తులను చేసుకున్నారు. 20 ఏళ్ల తర్వాత ఇలా కలవడం సంతోషంగా ఉందని వారు సంతోష వ్యక్తం చేశారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *