
గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి నాగుపాము కలకలం రేపింది. ఆసుపత్రి ఆవరణంలో ఇమ్యూనికేషన్ గది వద్ద పామును రాత్రి డ్యూటీలో ఉన్న నర్స్ రమ్య గుర్తించి స్టాప్ వెంకటరమణకు సమాచారం ఇచ్చారు. రోగులు గదిలోకి పాము వెళ్లకుండా చంపేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు
