సత్యప్రమాణా లకు నిలయమైన రాజనాల బండకు చెందిన ఆదాయ వన డులకు వేలం నిర్వహించ కుండా ఆలయ నిర్వాహకులు

G Venkatesh
2 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు

సత్యప్రమాణా లకు నిలయమైన రాజనాల బండకు చెందిన ఆదాయ వన డులకు వేలం నిర్వహించ కుండా ఆలయ నిర్వాహకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యర డను రెండేళ్ల క్రితం బీటీడీ ఆధీనం చేసుకుని ఆలయ నిర్వహణ చేపడుతోంది. గత ఏడాది వైకుంఠ ఏకాదశి పర్వ రాజనాలబంద దినాన్ని టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించారు. మొదట్లో టీటీడీ అధి కారులు ఆలయ అభివృద్ధి. పాలనపై దృష్టి సారించారు. అయితే గత కొంత కాలంగా ఆలయ పాటన సైతం గాడి తప్పి అస్తవ్యస్తంగా ఉందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఏటా ఆలయా నికి చెందిన మామిడి తోకులు, చింత చెట్లు, వ్యవసాయ భూములు వేలం వేయడంతో సుమారు రూ.2 నుంచి 3 లక్షల వరకు ఆలయా నికి ఆదాయం చేకూరుతుండేది. అయితే మామిడి తోట కాయలు కాపు దశలో ఉన్నా. ఇంతవరకు వేలం నిర్వహించలేదు. వేలం నిర్వ.అంజనేయస్వామి ఆలయం హిస్తే దక్కించుకున్న వారు తోటలకు కావలా ఉండటం, మందుల తదితర పనులు చేసుకుంటే అది కంగా దిగుబడి వచ్చే అవ కాశాలు ఉంటాయి. అప్పుడే ఆలయానికి సైతం మంచి ఆదాయం సమకూరుతుంది. అలాగే చింత చెట్లు కూడా స్వామివారికి మాన్యంగా ఉన్నాయి. చింత చెట్ల వేలం కూడా వేయడం లేదని స్థానికులు వాపో తున్నారు. అలాగే వ్యవసాయ భూములకు.వేలం నిర్వహించకపోవడం గమనార్హం. గత కొంత కాలంగా ఆలయ పాలన గాడి తప్పిందని, అభిషేకాలు, సత్యవ మాణాలు తదితర ఆదాయ వనరుల రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయా నికి చెందిన భూములు స్వాధీనం చేసు కుని స్వామి వారి పేరుతో పట్టా పాసు పుస్తకాలు చేయించాలని భక్తులు కోరు లున్నారు. ఆలయానికి గత కొంత సైతం సక్రమంగా రావడం లేదని, ఆలయ పాలన అస్తవ్య స్తంగా ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆలయ ఆదాయం స్వాహా’ చేయాలని కొందరు స్థానికులు టీటీడీ ఆధీనం లో వద్దని, దేవదాయ శాఖ ఆధీనం చేయాలని ప్రయ త్నాలు చేశారు. టీడీడీ అధికారులు ఆల యాన్ని స్వాధీనం చేసుకున్నా ఆలయ పాలన, అభివృద్ధిపై దృష్టి సారించలేదని వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకో వాలని భక్తులు కోరుతున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *