
గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరులో ఈనెల 30న పలమనేరు DSP ప్రభాకర్ ఆధ్వర్యంలో పోలీస్ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు సీ ఐ సుబ్బరాయుడు తెలిపారు. ప్రతి మంగళవారం నిర్వహించే గ్రీవెన్స్ డే ని అనివార్య కారణాలతో బుధవారంకి మార్పు చేసినట్లు ఆయన వివరించారు. ఫిర్యాదుదారులు దీనిని గమనించాలని కోరారు
