రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్ 29,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం తసిల్దార్ ను సన్మానించిన వెంకంబావితండా మాజీ సర్పంచ్ పానుగోతు పాండురంగ నాయక్ వారి కుమారుడు పానుగోతు తరుణ్ నాయక్ మరియు లింగవారిగూడెం మాజీ సర్పంచ్ కత్తుల సురేష్ (మీసేవ).ఈ కార్యక్రమంలో ర్ఐ కట్ట పాండు,మీసేవ శేఖర్,ధరణి వంశీ,గణేష్ పాల్గొనడం,జరిగింది.