జడ్పీ సర్వసభ్య సమావేశంలో జడ్పిటిసి దామోదర్ రాజు

G Venkatesh
0 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు

చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి చౌడేపల్లి జెడ్పిటిసి దామోదర్ రాజు హాజరయ్యారు. మంగళవారం జిల్లా కేంద్రమైన చిత్తూరు లోని జడ్పీ సమావేశం మందిరంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆయన పాల్గొని చౌడేపల్లి మండలానికి చెందిన పలు కీలకమైన అంశాలు సమావేశంలో చర్చకు తెచ్చినట్లు తెలిపారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *