రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్30,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని వాచ్య తండా కు చెందిన వాంకుడోత్ పవన్-శాంతి ల వివాహం మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.ఈ వివాహ వేడుకకు మునుగోడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు ఈ నేపథ్యంలో వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వాచ్య తండా బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు వాంకుడోత్ రాజు నాయక్-విజయ దంపతులు,బంధుమిత్రులు,తదితరులు, పాల్గొన్నారు.