
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,ఏప్రిల్ 30,(గరుడ న్యూస్):
మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది.ఈ గృహప్రవేశ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,సంస్థాన్ నారాయణపురం మండలం మాజీ జడ్పిటిసి వీరమల్ల భానుమతి వెంకటేష్ గౌడ్ పాల్గొని ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు,పాల్గొన్నారు.

