వివాహ వేడుకల్లో పాల్గొన్న  కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఉప్పల లింగస్వామి*

Ashok kumar
1 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్30,(గరుడ న్యూస్):

సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని వాచ్య తండా కు చెందిన వాంకుడోత్ పవన్-శాంతి ల వివాహం మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.ఈ వివాహ వేడుకకు  సంస్థాన్ రాయపురం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఉప్పల లింగస్వామి హాజరయ్యారు.ఈ నేపథ్యంలో వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వాచ్య తండా బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు వాంకుడోత్ రాజు నాయక్,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మంధుగుల బాలకృష్ణ,మాజీ సర్పంచ్ కోన్ రెడ్డి నరసింహ్మ,జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ పానుగోతు బాలు నాయక్,చిలుకూరి శ్రీనివాస్,మరగొని శంకర్ గౌడ్,బద్ధుల యాదగిరి,కర్నాటి నవీన్ కుమార్,బానోతు కిరణ్ నాయక్,బంధుమిత్రులు,తదితరులు,పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *