గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగునూరు మండలం గుడిసిబండ పంచాయతీ బయలుగాని పల్లి లో ప్రవీణ్ వివాహానికి హాజరయ్యారు అలాగే పుంగనూరు లోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో జరిగే శ్రీ రేణుకానంద రెడ్డి కుమారుని వివాహానికి ఎమ్మెల్యే రామచంద్ర రెడ్డి హాజరయ్యారు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఇన్ రెడ్డప్ప, వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, కొండవీటి నాగభూషణం, జయరాం రెడ్డి, బండ్ల ప్రభు , రాజశేఖర్, రమణ, అమర్నాథ్ రెడ్డి, రాజేష్, నాగరాజు రెడ్డి, జయరాం మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు