
గరుడ ప్రతినిధి పుంగనూరు

రైల్వేకోడూరు: గంగమ్మ తల్లి జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజంపేట పార్లమెంటు సభ్యులు పీవీ మిథున్ రెడ్డి , వైయస్సార్సీపి రాష్ట్ర అధికార ప్రతినిధి & నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.