చౌడేపల్లి లో ఘనంగా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం ..

G Venkatesh
2 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు

చౌడేపల్లి బస్టాండ్ నుండి అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సిపిఐ మండల అధ్యక్షులు డాక్టర్ చంద్ర ఆధ్వర్యంలో. సిఐటియు మరియు అన్ని ట్రేడ్.ఘనంగా నిర్వహించారు ఈ సమావేశంలో మే డే 1న ప్రపంచ వ్యాప్తంగా కార్మిక హక్కుల గురించి 1886 సంవత్సరము అమెరికాలో 8 గంటల పని దినం కోసం కార్మికుల సమ్మె చేపట్టారు. హేయ్ మార్కెట్ సంఘటనకు ఈ సంఘటన ఫలితము1989లో మే 1వ తేదీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం గా ప్రకటించారు. భారతదేశంలో ఫుల్ మీడియా1923లో చెన్నై లో లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ ఆధ్వర్యంలో జరుపబడును డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1942లో 7వ భారత కార్మిక సదస్సులో ఎనిమిది గంటలకు పని దినం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది కనీస వేతనం ఉద్యోగ భద్రత వంటి కార్మిక చట్టాలను అంబేద్కర్ రూపొందించి చట్టం చేయడం జరిగింది ప్రస్తుతం భారతదేశంలో విశ్రాంతి కార్మికులు తినటానికి కట్టుకున్న బట్టలు వైద్యం లేక లక్షలాదిమంది విశ్రాంతి కార్మికులు రోడ్డుపైన ఉన్నారు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం విశ్రాంతి కార్మికులకు కనీస పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఢిల్లీలో చాలాసార్లు ధర్నాలు రాస్తారోకులు చేసిన తర్వాత కేంద్ర మోడీ ప్రభుత్వం1995 నుండి2014 ఈ మధ్య సంవత్సరంలో పదవీ విరమణ చేసిన కార్మికులకు 7500 నుండి 10000 రూపాయలు ఇస్తామని మోడీ ప్రభుత్వం ఆశ చెపుతున్నది ఎన్నిసార్లు ఆర్థిక మంత్రిని కలిసి ఉన్నత పత్రాలు సమర్పించిన ఫలితం లేకపోయింది మోడీ ప్రభుత్వం మే డే సందర్భంగా విశ్రాంతి కార్మికులకు కనీస పెన్షన్ ఈపీఎఫ్ ద్వారా ఇస్తారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం ఈ కార్యక్రమంలో సిపిఐ మండల అధ్యక్షులు డాక్టర్ చంద్ర కేవీపీస్ మండల అధ్యక్షులు వాసు AIBEA అనుబంధ సంస్థ APCCBEA రాష్ట్ర కార్యదర్శి బ్యాంకు రెడ్డప్ప కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో కోరారు ఈ కార్యక్రమంలో బిఎస్సి నియోజకవర్గ ఇంచార్జ్ వసంతపల్లి సురేష్ ఆంధ్రప్రదేశ్ విలేకర్ల యూనియనAPWJF మెంబర్ లు నాగరాజా,శ్రీనివాసులు,గోవిందు, వెంకటేష్, హరిప్రసాద్, జై కుమార్, రమేష్,,  బస్టాండ్ శేకర కృష్ణమూర్తి శారాల వెంకటరమణ గ్రామపంచాయతీ కార్మికులు సిబ్బంది. కే రామకృష్ణ ఆధ్వర్యంలో సిఐటియు జెండా ఆవిష్కరించారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *