మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం నాయకులు కుక్కల నరసింహ్మ

Sesha Ratnam
0 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్తాపేట్,మునుగోడు ప్రతినిధి,మే1,(గరుడ న్యూస్):

మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు లో నూతన క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం కుక్కల నరసింహ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త వడ్డగోని నరసింహ్మ గౌడ్,బి జె ఎం అధ్యక్షుడు పస్తం గంగ రాములు,పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు,పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *