
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,చౌటుప్పల్,మే2,(గరుడ న్యూస్)
ఘనంగా చిరు వ్యాపారుల సంఘం,మేడే ఉత్సవాలు,చిరు వ్యాపారుల సంఘం ఉపాధ్యక్షులు,మహమ్మద్ చాంద్ పాషా,చౌటుప్పల్ చిరు వ్యాపారుల సంఘం కోశాధికారి ముత్యాల గణేష్ కుమార్, ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగినది.చౌటుప్పల్ మున్సిపల్ గ్రంథాలయం పక్కన చౌటుప్పల్ చిరు వ్యాపారుల సంఘం మరియు ఐ ఎన్ టి యు సి తరపున మేడే ఉత్సవాలు చేయడం జరిగినది.ముఖ్యఅతిథిగా ఐఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ రామ్ చందర్,జిల్లా మత్స్య సహకార సంఘం చైర్మన్ పాశం సంజయ్ బాబు,రాజీవ్ స్మారక ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఎండి ఖయ్యూం,ఐ ఎన్ టి యు సి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి సామకూర రాజయ్య, ఐఎన్టియుసి బ్లాక్ అధ్యక్షులు కంచర్ల జంగయ్య,ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి, ఐఎన్టియుసి మండల అధ్యక్షులు చామట్ల శ్రీనివాస్,హాజరైనారు చౌటుప్పల్ చిరు వ్యాపార సంఘం అధ్యక్షులు బోదుల యాదగిరి, జండా ఆవిష్కరణ చేయడం జరిగినది,ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పింజర వినోద్ గౌరవ అధ్యక్షులు అలిసేరి బార్రాజు, బీరప్ప,శోభన్, యాదగిరిశాంతమ్మ ,శంకరమ్మ ,పారిజాత ,రాజు, తదితరులు,పాల్గొన్నారు
