
గరుడ ప్రతినిధి పుంగనూరు

రాజంపేట ఎంపీ వెంకట మిథున్ రెడ్డిని వైకాపా సీనియర్ నాయకుడు రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ మిద్దింటి కిషోర్ కలిశారు శుక్రవారం ఎంపీ మిథున్ రెడ్డి నివాసం తిరుపతిలో కలిసి రాజకీయ పరిస్థితులపై చర్చించారు అనంతరం రాష్ట్ర మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందించారు ఈ కార్యక్రమంలో మండల వైకాపా అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి జడ్పిటిసి నడింపల్లి దామోదర్ రాజు, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ వెంకటరమణ శ్రీనివాసులు రమేష్ నరసింహారెడ్డి అమర్నాథ్ వెంకట్రెడ్డి మండలంలోని వైకాపా నాయకులు కార్యకర్తలు
