

శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయం నిర్వహణలో ఉన్న గోశాలకు దాత రూ 10,150 విరాళంగా అందించారు మండలంలోని గడ్డం వారి పల్లి కి చెందిన శ్రీరాములు ఆయన తల్లిదండ్రులు నాగప్ప సిద్ధమ్మల జ్ఞాపకార్థం కుమార్తె పద్మప్రియ విరాళాన్ని ఈవో ఉప కమిషనర్ ఏకాంబరంకు అందించారు అదేవిధంగా బెంగళూరుకు చెందిన కేశవ చైతన్యలు ఉచిత అన్న దానానికి రూ 10 వేలను అందించారు దాతల కు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి పవిత్ర తీర్థప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికార అర్చక సిబ్బంది పాల్గొన్నారు