
గరుడ న్యూస్,సాలూరు
1️⃣2️⃣6️⃣3️⃣ రోజులుగా నిర్విఘ్నంగా కొనసాగుతున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న యావత్తు ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు.మే 3 శనివారం సాలూరు వాస్తవ్యులు టెక్కలి ధర్మారావు, ధనలక్ష్మి దంపతుల కుమార్తె కి. శే. టెక్కలి హిమబిందు(చిన్ని) 1️⃣9️⃣ వ జయంతి సందర్భంగా వారి తల్లిదండ్రులు, సోదరి, బావ కాళ్ళ చందనహరిత, తనూజ్ కుమార్ సహకారంతో సాలూరు ఫ్రెండ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ లో నిర్వహిస్తున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమమునకు5️⃣0️⃣ మంది పేషెంట్స్ సహాయకులకు భోజనం ఏర్పాట్లు చేశారు. మేము సైతం అంటూ ఈ దైవ కార్యక్రమంలో పాల్గొంటామని స్పందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

