
గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గంలో పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం,పులిచెర్ల, రొంపిచర్ల మండలాల్లో రైతులు దోస సాగు చేసి నష్టాలు పాలవుతున్నారు టమాట సాగులోను అదే నష్టాలను చవిచూస్తున్నారు. టమాట ధర మార్కెట్లో దారుణంగా పడిపోయింది ని ఆవేదన చెందుతున్నారు. 30 కిలోల టమాట బాక్సు 110 రూపాయలకు వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. కిలో టమాట రు. 4.70 వంతున వ్యాపారులు రైతులకు చెల్లించారు ప్రస్తుత ధరలు కూలీలకే సరిపోవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టమాట రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు