గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు నియోజకవర్గ చౌడేపల్లి మండలంలో అదృష్టధ మృత్యుంజయశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ తేదీ సోమవారం దేవుడు శేష వాహనము పై ఊరేగారు ఆలయ అర్చకుడు రాజశేఖర్ దీక్షితులు ఆలయంలో స్వామివారికి విశేష పాలాభిషేకం అలంకరణ గావించారు వాహన సేవకు పట్టణానికి చెందిన ఆర్యవైశ్య సంఘము వారిచే ఉభయదారులుగా వ్యవహరించారు బ్రహ్మోత్సవాలు సందర్భముగా ఆలయానికి సర్వంగా సుందరంగా అలంకరించారు..