పుంగనూరు: రోడ్డుపై నడిచి వెళుతున్న వృద్ధురాలని ఢీకొన్న ద్విచక్ర వాహనం

G Venkatesh
0 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు పట్టణంలోని స్థానికుల కథ మేరకు సోమవారం మారెమ్మ గుడి సమీపంలో రాగానే పల్లి గ్రామానికి చెందిన సుబ్బన్న భార్య మునెమ్మ, రోడ్డుపై నడిచి వెళ్తుండగా ద్విచక్ర వాహనం ఢీకొనడంతో గాయపడ్డారు గాయపడ్డ మునెమ్మను స్థానికులు పుంగనూరు. ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు..

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *