భూదానం” కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవస్థానం నకు పొంగళ్ళు పెట్టుటకు దారి కొరకు భూదానం

Sesha Ratnam
1 Min Read
“భూదానం” కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవస్థానం నకు పొంగళ్ళు పెట్టుటకు దారి కొరకు ఒక బిల్డింగును కొనుగోలు చేసి 60,00000 లక్షల రూపాయలకు కొనుగోలు చేయడం జరిగినది, చైర్మన్ bmk రవిచంద్ర బాబు తెలిపారు ఇందుకు పేదవారికి కూడా భూదానం చేసే అవకాశం కలిగించాలని చదరపు అడుగు 7500 ప్రకారం ధర నిర్ధారణ చేయడమైనదని, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.  సోమవారం gv. రవికుమార్ పీపుల్ పవర్ ఎడిటర్ గంగమ్మ దేవస్థానం కు 7500rs. బూ దానం కోసం చెల్లించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రవిచంద్రబాబు, మరియు ఆలయ మెంబర్లు, మరియు, మని యాదవ్, ప్రకాష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *