
గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ సేవలో రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ మిద్దింటి కిషోర్ మరియు తిరుపతి విద్యాసంస్థల అధినేత ఆనంద్ రెడ్డి,విజయ రెడ్డి మంగళవారం శ్రీ బోయకొండ గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి శ్రీ బోయకొండ గంగమ్మను దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాద్ అందజేసిరు ఈ కార్యక్రమంలో అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు
