
రైళ్లలో వేసవి రద్దీ. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య రష్. ఈ నేపథ్యంలో .. సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం. చర్లపల్లి, శ్రీకాకుళం రోడ్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని. జూన్ 25 వ తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా.

Sign in to your account