బోర్డర్ గ్రామాలకు, భారత సైన్యానికి సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధమంటున్న వైద్యులు హేమా నాయక్

Panigrahi Santhosh kumar
1 Min Read

గరుడ న్యూస్, సాలూరు

బోర్డర్ గ్రామాలకు భారత సైన్యానికి తన సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధమని, ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో
ప్రధాన మంత్రి నరేంద్ర మోది ఆఫీసుకు లేఖ ద్వారా తన సంసిద్ధతను తెలిపారు.గతం లో అర్. ఎం. ఓ ఎన్టీపిఎస్ లో వైద్యుడిగా అస్సాం, జార్ఖండ్ ఒడిశా రాష్ట్రాలలో సేవలందించారు. గత ఏడాది రాజీనామా చేసి మారుమూల గిరిజన ప్రాంతాలలో తన వైద్య సేవలు అందించేందుకు సిద్ధమయ్యారు. సాలూరు టౌన్ మెయిన్ రోడ్ లో ఒక క్లినిక్ ఒడిశా రాష్ట్రం సుంకిలో మరొక క్లినిక్ స్థాపించారు.ఇలాంటి సేవా మూర్తులు నేటి సమాజానికి ఎంతైనా అవసరం.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *