పుంగనూరులో జవాన్ మురళి నాయక్ నివాళి

G Venkatesh
0 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు లోని అంబేద్కర్ కూడలి వద్ద  వివిధ ప్రజా సంఘాల సభ్యులు, రాజకీయ పార్టీ నాయకులు, ప్రజలు, అందరూ కలిసి. పాక్ తో జరిగిన కాలుపుల్లో వీర మరణం చెందిన మురళి నాయక్ కు నివాళులర్పించారు. ఆయన చిత్రపటాని ఏర్పాటుచేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జవాన్ ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. దేశం కోసం మురళి ప్రాణాలను అర్పించడం గర్వించదగ్గ విషయమని వారు కొనియాడారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *