పుంగనూరు: ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు.ఆర్డీవో

G Venkatesh
0 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు పట్టణంలోని ఏరియా హాస్పిటల్ లో మంగళవారం ఉదయం పలమనేరు ఆర్డిఓ భవాని అకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి పలు రికార్డులను పరిశీలించారు. రోగులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు…

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *