రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,మే14,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ వార్డు నెంబర్ నీళ్ల రాములు కురుమ,కుమారుని వివాహం సంస్థాన్ నారాయణపురం జైహింద్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు.ఈ వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు సంస్థాన్ నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ఓబీసీ మండల చైర్మన్ గణం అంజయ్య.ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో డైరెక్టర్ బాలగోని పద్మయ్య గౌడ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు బర్ల నరసింహ్మ,బంధుమిత్రులు,తదితరులు,పాల్గొన్నారు.