చౌడేపల్లి లో ప్రారంభమైన టీడీపీ గ్రామ కమిటీలు

Ashok kumar
1 Min Read

గరుడ ప్రతినిధి చౌడేపల్లి మండలం మే 14

పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు
చల్లా రామచంద్రారెడ్డి
సూచనల మేరకు మండల అధ్యక్షులు
గువ్వల రమేష్ రెడ్డి (చిట్టి)
అధ్యక్షతన దిగువపల్లి మరియు కాగతి పంచాయితీల గ్రామ కమిటీ నియామక ప్రక్రియ విజయవంతంగా జరిగింది. కార్యక్రమానికీ విచ్ఛేసిన మండల అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి (చిట్టి) గారిని నాయకులు కార్యకర్తలు దుశ్శాలవతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.

నియమక ప్రక్రియా సాగిన అనంతరమ్ దిగువపల్లి గ్రామ పంచాయతీ అధ్యక్షులుగా భూషణం గారు మరియు కాగతి గ్రామ పంచాయితీ అధ్యక్షులుగా రాధాకృష్ణ గారిని నాయకులు, కార్యకర్తల నడుమ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

- Advertisement -
Ad image

ఎన్నిక కాబడ్డ భూషణం మరియు రాధాకృష్ణ లను దుశ్శాలవతో సత్కరించి అభినందనలు తెలియజేసారు. వీరు ఇరువురు మాట్లాడుతు మా మీద నమ్మకంతో మాకు అప్పగించిన భాద్యతలను శ్రాద్ధశక్తిలతో పని చేసి పార్టీకి నాయకులకు మంచిపేరు తెస్తామని తెలియజేసారు. అనంతరమ్ చల్లా రామచంద్రారెడ్డి గారికి, రమేష్ రెడ్డి గారికి ప్రత్యేక దాన్యవాదాలు తెలియజేసారు. కార్యక్రమములో మండల నాయకులు బోయకొండ సుబ్బు గారు, రెడ్డి, సోము, మణి, ముస్లిం సోదరులు కార్యకర్తలు పాల్గొన్నారు. చౌడేపల్లి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు

చౌడేపల్లి మండలం
తెలుగుదేశం పార్టీ

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *