
గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు నియోజకవర్గ రొంపిచర్ల మండలం లోని నడింపల్లి లో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవిని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు ఆహ్వానం మేరకు వచ్చిన ఆయనకు మర్యాదలతో స్వాగతం పలికారు గ్రామస్తులు. సమస్యల గురించి స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిష్కరించాలని ఎంపీపీని పెద్దిరెడ్డి ఆదేశించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
