పుంగనూరు: సదం తాసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన జయప్రకాష్

G Venkatesh
0 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గ సదుం మండలంలోని తాసిల్దార్ గా జయప్రకాష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన కుప్పం ఆర్డిఓ కార్యాలయంలో పరిపాలన అధికారిక గా పనిచేస్తూ బదిలీలపై ఇక్కడికి వచ్చారు. గతంలో తాసిల్దార్ గా ఉన్న మారుప్ హుస్సేన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సంగతి తెలిసిందే. మండలంలో రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని జయప్రకాష్ తెలియజేశారు. కార్యాలయం సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *