
సింగం కృష్ణ,భువనగిరి స్టాప్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,మే19,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం కురుమ కొత్తగూడెం వాస్తవ్యులు రొమ్ముల గాలయ్య–జంగమ్మ,వారి కూతురి పెళ్లి వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు సంస్థాన్ నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్ ఘనం అంజయ్య.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చెరుకుపల్లి సత్తయ్య,మల్లేష్,రొమ్ముల కేశవులు,కామేశ్వరి జిబిఆర్ హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్,తదితరులు పాల్గొన్నారు.
