
గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం లో ప్రారంభం నుంచి ఎన్నిసార్లు విన్నవించుకున్ననూ సమాచారం హక్కు చట్టం 2005 బోర్డులను ఏర్పాటు చేయమంటే చేయడం లేదు.ఐతే ఈ మధ్య సదరు బోర్డు విషయమై సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు ఉత్తరాదికి గీత చర్చించడం జరిగింది.రెండుమూడు రోజుల్లో బోర్డు ఏర్పాటు చేస్తామని మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి లీలా మాధవి తెలియజేశారు.ఈరోజు కార్యాలయం లో బోర్డు ఏర్పాటు చేయడమైనది..