మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు… రేపు 23-05-2025వ తేది శుక్రవారం ఉదయం 10గంలకు కుప్పం తెదేపా కార్యాలయంలో మినీ మహానాడు

Sesha Ratnam
1 Min Read

చిత్తూరు జిల్లా, కుప్పం కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): R. మంజునాథ్:

అందరికి నమస్కారాలు🙏మన అధినేత, ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు… రేపు 23-05-2025వ తేది శుక్రవారం ఉదయం 10గంలకు కుప్పం తెదేపా కార్యాలయంలో మినీ మహానాడు నిర్వహించబడును. కావున కుటుంబ సాధికార సారథులు, బూత్, యూనిట్, క్లస్టర్ ఇంచార్జిలు, పంచాయతీ పార్టీ అధ్యక్షులు, అన్ని అనుబంధ సంఘాల ప్రతినిధులు,  తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము.

- Advertisement -
Ad image

- Advertisement -
Ad image

ఇట్లు
*P S మునిరత్నం*
*ఇంచార్జ్, కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ*.
*వైస్ చైర్మన్, APSRTC*.

మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు… రేపు 23-05-2025వ తేది శుక్రవారం ఉదయం 10గంలకు కుప్పం తెదేపా కార్యాలయంలో మినీ మహానాడు..

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *