
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,మే22,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం తుర్క కాశ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చే విధంగా కృషి చేసి కార్మికులకు అండగా నిలబడాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు కి వినతి పత్రం అంధజేస్తున్న తుర్క కాశ కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే బడేసాబ్.ఈ కార్యక్రమంలో కార్మికులు,పార్టీ కార్యకర్తలతో తదితరులు పాల్గొన్నారు.
