
గోదావరి జిల్లా, కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): తణుకు. వరప్రసాద్: రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో మరియు ఆత్రేయపురం మండలం కట్టుంగ గ్రామంలో గోదావరి డెల్టా కాలువపై కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.గన్నవరం కెనాల్ పై కట్టుంగ వద్ద 10 లక్షల రూపాయలతో పునర్మించనున్న అంకంపాలెం డీపీ ఇన్లెట్ కు శంకుస్థాపన చేశారు.అలాగే ఉబలంక గ్రామం వద్ద డెల్టా కెనాల్ వద్ద పునర్మించనున్న కల్వర్ట్ నిర్మాణానికి ఎమ్మెల్యే సత్యానందరావు శంకుస్థాపన చేశారు.


