
గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువు కట్టపై స్థలాన్ని పలువురు యదేచ్చగా అక్రమిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆక్రమించిన స్థలాల్లో బంకులు ఏర్పాటు చేసిన అధికారులు పట్టించుకోలేదని వారు తీవ్రంగా మండిపడ్డారు. అక్రమ దారులపై అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు..
