గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్న రాయల్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు కోలా సోమశేఖర్ సదుం, పులిచెర్ల రొంపిచర్ల మండల నాయకులతో కలిసి సదుం మండలం చెరుకువారిపల్లి ఏనుగుల దారిలో నష్టపోయిన రైతులను పరామర్శించి నష్టపోయిన పంటను పరిశీలించి రైతులకు నష్టపరిహారం వచ్చేలా అధికారులతో మాట్లాడి ఏనుగుల దాడి జరగకుండా తగు చర్యలు తీసుకునే విధంగా అటవీశాఖ అధికారులతో మాట్లాడి రైతులకు పరామర్శించి భరోసా ఇవ్వడం జరిగింది.
పులిచెర్ల మండలం కావేటిగారు పల్లి మేజర్ పంచాయతీ నందు పార్టీ క్రియా సభ్యులకు క్రియా వాలంటీ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. రొంపిచర్ల మండలం రొంపిచర్ల గ్రామం నందు గ్రామ దేవత అయిన ముత్యాలమ్మ తల్లి గంగమ్మ జాతరలు నాయకులు పాల్గొనడం జరిగింది