
గరుడ న్యూస్,సాలూరు
సుమారు 15 ఏళ్ల తర్వాత శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ జరిగింది.
శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ సందర్భంగా అమ్మవారికి కేటరింగ్ ఆకుల పరమేష్ కుటుంబీకులు 108 కేజీల లడ్డు ప్రసాదం అందించారు. ఆ లడ్డు ప్రసాదాన్ని భక్తులకు పంచడం జరిగింది.


Sign in to your account