
కడప నగరానికి సమీపం సికే దిన్నె లో జరుగుతున్న తెలుగు దేశం పార్టీ కార్యకర్తల పండుగ మహానాడు కు 2వ రోజు హాజరైన శ్రీ హరిహర హనుమదేశ్వర అయ్యప్ప సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్& టీడీపీ సీనియర్ నాయకులు ఎస్ కె. రమణా రెడ్డి ఆయన తన ఆలోచనలతో పాల్గొన్నారు తెలుగు దేశం పార్టీ రైతు సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి సోమల సురేష్ టి ఎన్ పి యు సి రాష్ట్ర కార్యదర్శి జెల్లి మనోహర్ ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ సర్పంచులు సంఘం అధ్యక్షుడు గుత్తా యధుశేఖర్ నాయుడు రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి సోమల సద్దాంహుస్సేన్ చౌడేపల్లె నాయకులు నరేష్ పాల్గొన్నారు

