సన్మాన కార్యక్రమానికి తరలి రండి… తాసిల్దార్.రాము

G Venkatesh
1 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు పట్టణంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో శనివారం జరుగు సన్మాన కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలి రావాలని పుంగనూరు తాసిల్దార్ రాము కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుంగునూరు పట్టణంలో తేరు వీధి.2 గ్రామ రెవెన్యూ అధికారి ఎలవర్తి అశోక్ రెడ్డి పదవి విరమణ సన్మాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలన్నారు ఆయన గత 30 సంవత్సరాలుగా వివిధ రెవెన్యూ గ్రామాలలో గ్రామ రెవెన్యూ అధికారిగా రైతులకు,ప్రజలకు విశిష్ట సేవలు అందించి. అందరి మన్ననలు పొంది ఉన్నారని వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో ఆనందంగా నిండు నూరేళ్లు గడపాలని ఆశీర్వదించాలని ఆయన కోరారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *