యోగాంధ్రను విజయవంతం చేద్దాం ఆర్డీవో భవాని

Ashok kumar
0 Min Read


గరుడ ప్రతి నిధి
చౌడేపల్లి జూన్ 03

యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని పలమనేరు ఆర్డిఓ భవాని కోరారు మంగళవారం స్థానిక పరిపాలన భవనంలో అధికారులతో సమావేశం జరిగింది ఈ నెల 9న 2000 మందితో యోగాంధ్ర దినోత్సవం విజయవంతంగా జరుపుకోవాలని అన్నారు ఈ మేరకు బోయకొండ పరిసర ప్రాంతాల్లో స్థలాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ హనుమంతు ఎంపీడీవో లీలా మాధవి ఎంఈఓ కేశవరెడ్డి మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *