గరుడ న్యూస్,సాలూరు
సాలూరు ప్రభుత్వ ఐటిఐ లో జూన్ 4 నుండి ఆరవ తేదీ వరకు తొలి విడత కౌన్సిలింగ్ జరుగుతుందని, కౌన్సిలింగ్ మూడు రోజులు పాటు జరుగుతుందని ర్యాంకుల, జీపీఏ ఆధారంగా జరుగుతుందని ఎక్కువ జి పిఏ సాధించిన వారికి మొదటి విడతలో నాలుగో తేదీన ఇంకా తక్కువ ర్యాంకు సాధించిన వారికి ఐదో తేదీన మిగిలిన వారికి 6 వ ఉంటుందని, హౌస్ లోకి హాజరయ్య విద్యార్థులు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్, రెండు ఫోటోలు, టీసీ, ఆధార్ కార్డ్, కులదృవీకరణ పత్రం ఒరిజినల్ తో పాటు రెండు సెట్లు జిరాక్స్లు తీసుకొని హాజరు కావాలని సాలూరు ప్రభుత్వ ఐటిఐ జిల్లా కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు.మరిన్ని వివరాలకు 9052508903 నెంబరు కు సంప్రదించగలరు.