

- విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడిన మంత్రి.
- ఆట అనంతరం కాసేపు ఆటగాళ్లతో మాట.
- డ్రగ్స్ కు బానిసలవ్వొద్దని, బాగా చదవాలని.
పాలేరు, ముద్ర విలేకరి విలేకరి: ఏరా ఏరా .. వాలీబాల్ వాలీబాల్ ఆడుతున్నట్టున్నారు .. నాకూ నాకూ ప్లేస్ ఇవ్వండి .. ఆ తర్వాత వారితో కలిసి కాసేపు వాలీబాల్. బుధవారం కూసుమంచి మండల మండల పర్యటనలో భాగంగా గైగోల్లపల్లి గ్రామానికి వెళ్ళి తిరుగు వస్తుండగా వస్తుండగా నర్సింహులగూడెం గ్రామంలోని మైదానంలో వాలీబాల్ ఆడుతూ కనిపించిన విద్యార్థులను చూసి కాన్వాయ్ ను. నేనూ ఆడతా నాకూ నాకూ ఇవ్వండంటూ కాసేపు వారితో కలిసి వాలీబాల్. డ్రగ్స్ కు కు యువత బానిస అవ్వొద్దని విక్రయాలు జరిపే వారి వివరాలు తెలిసినా డ్రగ్స్ కు కు బానిసైన వారు ఎవరైనా దృష్టికి తీసుకుని రావాలని. చదువుతో పాటు ఆట ఆట కూడా ముఖ్యమని చెప్పి వాలీబాల్ వాలీబాల్, క్రికెట్ కిట్ కొనుక్కోమని కొనుక్కోమని నగదును టీమ్ సభ్యులకు అందించారు అందించారు.స్వయంగా మంత్రే వారితో వారితో వాలీబాల్ ఆడటంతో అక్కడి విద్యార్థుల అవధులు లేకుండా లేకుండా.
పోస్ట్ నాకూ ప్లేస్ ప్లేస్ ఇవ్వండి .. నేనూ ఆడతా ..! ముద్రా న్యూస్పై మొదట కనిపించింది.
