

చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): ఆర్. మంజునాథ్: కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవస్థానం “భూదానము”నకు 15,000 రూపాయలతో 2 చదరపు అడుగులు “భూదానం” ఇచ్చినవారు శ్రీమతి లేట్ M లలితమ్మ గారు శ్రీ K మధుసూదన్ గారు, నేతాజిరోడ్ కుప్పం వారు చెల్లించినారు వారికి వారి కుటుంబ సభ్యులకు తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. చైర్మన్ BMK రవిచంద్రబాబు గారు, మరియు బోర్డు సభ్యులు🙏🙏
