
గరుడ ప్రతినిధి చౌడేపల్లి జూన్ 08
ఈ నెల 9న సోమవారం ఉదయం 06:00 గంటలకు బోయకొండ నందు యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు కార్యక్రమానికీ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి వర్యులు చల్లా రామచంద్రారెడ్డి విచ్చేయుచున్న సందర్బంలో నిర్వహించబోవు కార్యక్రమ ఏర్పట్లను పరిశీలించి అధికారులతో చర్చించిన మండల అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి (చిట్టి) కార్యక్రమంలో మండల అభివృద్ది అధికారి లీలా మాధవి తాసిల్దార్ హనుమంతు బోయకొండ ఆలయ ఈఓ ఏకాంబరం అధికార బృందం పాల్గొన్నారు



