
గరుడ ప్రతి నిధి చౌడేపల్లి జూన్ 08
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మండల ఉపాధ్యక్షుడు ఆవుల రామచంద్రయ్య సతీమణి ఆవుల మునిరత్నమ్మ అనారోగ్యంతో మృతి చెందారు దీంతో పలువురు రాజకీయ ప్రముఖులు వ్యాపారవేత్తలు ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేశారు పలమనేరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నూతన కాలువ అమర్నాథరెడ్డి పుంగనూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మృతురాలు మునిరత్నమ్మ భౌతికకాయం వద్ద అశ్రునివాళి వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు
