సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, జూన్09,(గరుడ న్యూస్):
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు. కన్నుల పండుగగా ఇండ్ల భూమి పూజ కార్యక్రమాలు.సంస్థాన్ నారాయణపురం మండలం పరిధిలోని చిల్లాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కొప్పు నవ్య,మెరుగు సుజాత,లింగంపల్లి నవనిత,మేకల అనిత,పెట్టిగల శోభ,షేక్ ఫాతిమా,లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యా.ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కుక్కల నరసింహ్మ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వము పేదల ప్రభుత్వము ఇల్లు లేని ప్రతి ఈ నిరుపేదలకు మంజూరు అవుతాయని అన్నారు.గత ప్రభుత్వం పది సంవత్సరాలు గడిచిన నియోజవర్గంలో కాదు రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వలేదని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడు లేని ప్రతి ప్రతి పేదవానికి ఇల్లులే ని ఇల్లు కట్టిస్తారని అన్నారు.ప్రతిపక్షాలు ఇందిరమ్మ ఇండ్ల పథకంపై చేసే అసత్య ఆరోపణలు ప్రజలు నమ్మవద్దని,తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు వస్తాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు పరుసబోయిన నరసింహ,లింగంపల్లి రేణుక,మెరుగు పెద్ద జంగయ్య,కాంగ్రెస్ నాయకులు బండి యాదయ్య,లింగంపల్లి జలంధర్,మేకల యాదగిరి,లింగంపల్లి వెంకన్న,ఎస్సీ సెల్ నాయకులు దుబ్బాక నవీన్,ఎస్.కె రహీం గౌస్,తదితరులు పాల్గొన్నారు.